Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం: భూమిపూజకు స్థలం సిద్ధం!

Webdunia
శుక్రవారం, 22 మే 2015 (19:16 IST)
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి వచ్చే నెల ఆరో తేదీన శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే. భూమిపూజకు ఎక్కడ అనుకూలత ఉంటుందన్న దానిపై అధికారులు, వాస్తు సిద్ధాంతులు రాజధాని ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. చివరికి, రాజధాని ప్రాంతానికి ఈశాన్యంలో ఉన్న తాళ్లాయపాలెంను ఎంపిక చేసినట్టు సమాచారం. 
 
తుళ్లూరు మండలంలోని ఈ గ్రామం శైవక్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. పైగా కృష్ణాతీరాన ఉండడం అదనపు అనుకూలత అని అధికారులు అంటున్నారు. అంతేగాకుండా.. రాజధాని భూసమీకరణలో ఇక్కడి రైతుల భాగస్వామ్యమే ఎక్కువ. దీంతో, ఇక్కడే భూమిపూజ చేయాలని సర్కారు నిర్ణయించింది. దీనిపై, శుక్రవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments