Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీ వాయిదా

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2015 (11:06 IST)
వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రారంభమైన అసెంబ్లీ చర్చలు ఉదయం 11 గంటల ప్రాంతంలో వాయిదా పడ్డాయి. అధికార ప్రతిపక్షాల వాడీ వేడి ఆరోపణల నడుమనే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతికి, పుష్కరఘాట్ మృతులు, ప్రత్యేకహోదా కోరుతూ మరణించిన వారికి సంతాప తీర్మానాలను విడివిడిగా ప్రకటించారు. 
 
పుష్కరఘాట్ తొక్కిసలాటలో మరణించిన వారిది ప్రమాదం కాదని, ప్రభుత్వం చేయించిన హత్యలని జగన్ వ్యాఖ్యనించడం పట్ల గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. హత్యలు చేయించేది తాము కాదని ఎవరో జనానికి తెలుసునని వ్యాఖ్యానించారు. గందరగోళం నడుమే సంతాన్ని పాటించారు. అనంతరం సభను కొద్ది సేపు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ శివప్రసాద్ ప్రకటించారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments