Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేకాడుతూ దొరికిన ఏఎస్ఐ, కానిస్టేబుళ్లు

Webdunia
బుధవారం, 6 జనవరి 2021 (20:27 IST)
చిత్తూరు జిల్లా పలమనేరులోని లాడ్జిలో మంగళవారం పేకాట ఆడుతూ ఓ ఏఎ్‌సఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు పట్టుబడ్డారు. విధి నిర్వహణలో ఉన్న వీరు.. భోజన విరామ సమయంలో యూనిఫాంలోనే పేకాటాడుతూ దొరికిపోయారు.

వీరి నుంచి స్థానిక పోలీసులు 9014 నగదును స్వాధీనం చేసుకున్నారు. దొరికింది తమవారే కావడంతో తొలుత ఈ విషయాన్ని స్థానిక పోలీసు అధికారులు బయటికి పొక్కకుండా చూసినప్పటికీ ‘విలేఖరులు’ ఎస్పీ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత చర్యలకు ఉపక్రమించారు. కేసు నమోదు చేసి నిందితులను స్వాధీనంలో ఉంచుకున్నట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments