Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేకాడుతూ దొరికిన ఏఎస్ఐ, కానిస్టేబుళ్లు

Webdunia
బుధవారం, 6 జనవరి 2021 (20:27 IST)
చిత్తూరు జిల్లా పలమనేరులోని లాడ్జిలో మంగళవారం పేకాట ఆడుతూ ఓ ఏఎ్‌సఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు పట్టుబడ్డారు. విధి నిర్వహణలో ఉన్న వీరు.. భోజన విరామ సమయంలో యూనిఫాంలోనే పేకాటాడుతూ దొరికిపోయారు.

వీరి నుంచి స్థానిక పోలీసులు 9014 నగదును స్వాధీనం చేసుకున్నారు. దొరికింది తమవారే కావడంతో తొలుత ఈ విషయాన్ని స్థానిక పోలీసు అధికారులు బయటికి పొక్కకుండా చూసినప్పటికీ ‘విలేఖరులు’ ఎస్పీ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత చర్యలకు ఉపక్రమించారు. కేసు నమోదు చేసి నిందితులను స్వాధీనంలో ఉంచుకున్నట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments