Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి బర్డ్ ఆసుపత్రికి ప్రముఖ వైద్య నిపుణుల రాక.. ఉచితంగా ఓపి సేవలు

Webdunia
గురువారం, 5 నవంబరు 2020 (07:42 IST)
బర్డ్ ఆసుపత్రిలో ఈ నెల 5, 6 తేదీల్లో ప్రముఖ వైద్య నిపుణులు ఉచితంగా ఓపి సేవలు అందిస్తారని డైరెక్టర్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి ఒక  ప్రకటనలో తెలిపారు. 

5వతేదీ గురువారం బెంగళూరుకు చెందిన ప్రముఖ ఆర్థోస్కోపిక్ సర్జన్ డాక్టర్ హేమంత్ ఉదయం 8 నుండి 10  గంటల  వరకు ఓపి సేవలు అందిస్తారని తెలిపారు.

6వ తేదీ శుక్రవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు చెన్నై అపోలో ఆసుపత్రికి చెందిన మెదడు, వెన్నెముక సర్జన్ డాక్టర్  బాలమురుగన్ ఉచితంగా ఓపి సేవలు అందిస్తారని డైరెక్టర్ చెప్పారు.

డాక్టర్ల అపాయింట్ మెంట్ కోసం 9840201902 ను సంప్రదించాలని ఆయన కోరారు. రోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments