Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి బర్డ్ ఆసుపత్రికి ప్రముఖ వైద్య నిపుణుల రాక.. ఉచితంగా ఓపి సేవలు

Webdunia
గురువారం, 5 నవంబరు 2020 (07:42 IST)
బర్డ్ ఆసుపత్రిలో ఈ నెల 5, 6 తేదీల్లో ప్రముఖ వైద్య నిపుణులు ఉచితంగా ఓపి సేవలు అందిస్తారని డైరెక్టర్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి ఒక  ప్రకటనలో తెలిపారు. 

5వతేదీ గురువారం బెంగళూరుకు చెందిన ప్రముఖ ఆర్థోస్కోపిక్ సర్జన్ డాక్టర్ హేమంత్ ఉదయం 8 నుండి 10  గంటల  వరకు ఓపి సేవలు అందిస్తారని తెలిపారు.

6వ తేదీ శుక్రవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు చెన్నై అపోలో ఆసుపత్రికి చెందిన మెదడు, వెన్నెముక సర్జన్ డాక్టర్  బాలమురుగన్ ఉచితంగా ఓపి సేవలు అందిస్తారని డైరెక్టర్ చెప్పారు.

డాక్టర్ల అపాయింట్ మెంట్ కోసం 9840201902 ను సంప్రదించాలని ఆయన కోరారు. రోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

28°C టెంపరేచర్ జానర్‌లో మూవీ సాగదు: నిర్మాత సాయి అభిషేక్

ప్రియదర్శి, పరపతి పెంచే చిత్రం సారంగ పాణి జాతకం: కృష్ణప్రసాద్

రామ్ చరణ్ 'పెద్ది' ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరిపోయే ధర!

ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామంటున్న మెగాస్టార్! (Video)

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments