ఇంటి ప‌న్నుపై నిర‌స‌న, సీపీఎం,సిపిఐ నేత‌ల అరెస్ట్

Webdunia
బుధవారం, 28 జులై 2021 (16:11 IST)
విజ‌య‌వాడ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ లో ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను కు వ్యతిరేకం గా
విజయవాడ నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. సీపీఎం,సిపిఐ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున‌ ఆందోళన చేశారు.

వారంద‌రినీ పోలీసులు బలవంతపు అరెస్టులు చేశారు. క‌మ్మూనిస్టు నాయ‌కుల్ని ఎత్తి మ‌రీ వ్యానుల్లోకి ఎక్కించి అరెస్టు చేశారు. మోడీ- జగన్ ప్రభుత్వాలు తెచ్చిన పన్నుల భారాలకు విజయవాడ కౌన్సిల్, పాలక పక్షం బాధ్య‌త వ‌హించాల‌ని సీపీఎం నాయ‌కుడు సి.హెచ్. బాబూరావు అన్నారు.

ఆస్తి ప‌న్నుపై రబ్బర్ స్టాంప్ వేసి ఆమోదిస్తే, చరిత్ర హీనులుగా మిగిలిపోతార‌ని హెచ్చ‌రించారు. ప్రజాక్షేత్రంలో ఆందోళన ఉదృతమవుతోంద‌ని, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌లు చేస్తామ‌ని పేర్కొన్నారు. ధ‌ర్నా చేసిన సీపీఎం నేతలు సిహెచ్ బాబూరావు, డివి కృష్ణా, డి. కాశీ నాథ్, సిపిఐ నేతలు శంకర్, కోటేశ్వరరావుతోపాటు 70 మంది కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

Naresh Agastya: శ్రీవిష్ణు క్లాప్ తో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్... వనవాసం సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments