Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటి ప‌న్నుపై నిర‌స‌న, సీపీఎం,సిపిఐ నేత‌ల అరెస్ట్

Webdunia
బుధవారం, 28 జులై 2021 (16:11 IST)
విజ‌య‌వాడ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ లో ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను కు వ్యతిరేకం గా
విజయవాడ నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. సీపీఎం,సిపిఐ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున‌ ఆందోళన చేశారు.

వారంద‌రినీ పోలీసులు బలవంతపు అరెస్టులు చేశారు. క‌మ్మూనిస్టు నాయ‌కుల్ని ఎత్తి మ‌రీ వ్యానుల్లోకి ఎక్కించి అరెస్టు చేశారు. మోడీ- జగన్ ప్రభుత్వాలు తెచ్చిన పన్నుల భారాలకు విజయవాడ కౌన్సిల్, పాలక పక్షం బాధ్య‌త వ‌హించాల‌ని సీపీఎం నాయ‌కుడు సి.హెచ్. బాబూరావు అన్నారు.

ఆస్తి ప‌న్నుపై రబ్బర్ స్టాంప్ వేసి ఆమోదిస్తే, చరిత్ర హీనులుగా మిగిలిపోతార‌ని హెచ్చ‌రించారు. ప్రజాక్షేత్రంలో ఆందోళన ఉదృతమవుతోంద‌ని, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌లు చేస్తామ‌ని పేర్కొన్నారు. ధ‌ర్నా చేసిన సీపీఎం నేతలు సిహెచ్ బాబూరావు, డివి కృష్ణా, డి. కాశీ నాథ్, సిపిఐ నేతలు శంకర్, కోటేశ్వరరావుతోపాటు 70 మంది కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కుమార్తెలో లెజెండరీ నటి ఆత్మ ప్రవేశించిందేమో? రవీనా టాండన్

దిగ్గజ దర్శకుడు శాంతారామ్ సతీమణి సంధ్య ఇకలేరు

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments