Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారిశుద్ధ్య కార్మికుల సేవలు వద్దా?: సిఐటియు

Webdunia
మంగళవారం, 12 మే 2020 (21:23 IST)
రాజధానిలో పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన  బాట పట్టి ఐదు రోజులు అవుతున్నప్పటికీ అధికారులు ఏజెన్సీ బాధ్యులు స్పందించకపోవడం అన్యాయమని సిఐటియు రాజధాని డివిజన్ అధ్యక్షులు ఎం రవి అన్నారు.
 
ఎర్రబాలెం పంచాయతీ కార్యాలయం వద్ద నాలుగు నెలల పెండింగ్ జీతాలు ఇవ్వాలని కోరుతూ మంగళవారంనాడు ఆందోళన చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఉద్దేశించి రవి మాట్లాడుతూ.. ఏజెన్సీకి పారిశుద్ధ్య పనులు అప్పగించిన సీఆర్డీఏ అధికారులు ఏజెన్సీ కార్మికులకు సక్రమంగా జీతాలు ఇవ్వకుండా కాల్చుకు తింటుంటే చోద్యం చూడటం ఏమిటని రవి ప్రశ్నించారు.

ఏజెన్సీ బాధ్యులు రాజధాని లోని 29 గ్రామాలలో  ఏ గ్రామంలోనైనా ఎ ఒక్క పారిశుద్ధ్య  కార్మికుడు కైనా చేతులు కడుక్కునేందుకు ఒక్క సోపు అయినా ఇచ్చారా అని అన్నారు.

ఇప్పటికైనా సీఆర్డీఏ కమిషనర్ వెంటనే జోక్యం చేసుకుని రాజధాని పారిశుద్ధ్య కార్మికుల పెండింగ్ జీతాలు ఇప్పించాలని కార్మికులకు రక్షణ చర్యలు చేపట్టాలని పని భద్రత కల్పించాలని రవి డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏమీ ఇవ్వలేనన్నారు, ఐతే ఈసారికి ఫ్రీ అన్నాను: నటి ప్రియాంకా జవల్కర్

Pawan: వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవన్ కళ్యాణ్ చిత్రం హరి హర వీరమల్లు

Vishnu: విష్ణు వల్లే గొడవలు మొదలయ్యాయి - కన్నప్ప వర్సెస్ భైరవం : మంచు మనోజ్

ప్రదీప్ మాచిరాజు చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రివ్యూ

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments