Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ నేతలు నిద్రపోతున్నారా? నటిస్తున్నారా? : సీపీఐ

Webdunia
శనివారం, 25 జులై 2020 (09:50 IST)
రాష్ట్ర బీజేపీ నేతలు నిద్రపోతున్నారా? లేక నిద్ర నటిస్తున్నారా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశ్నించారు. అమరావతి రాజధాని, పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లు వంటి అంశాలు రాష్ట్రంలో పెను వివాదాల్ని సృష్టిస్తున్నాయన్నారు.

ఈ అంశాలపై జీవీఆర్ శాస్త్రి విశ్లేషణ చేస్తూ ప్రధాని కార్యాలయానికి లేఖ పంపారని రామకృష్ణ తెలిపారు. ఆయన రాసిన లేఖపై ప్రధాని కార్యాలయం ఆరా తీస్తోందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ప్రతినిధులుగా ఉన్న రాష్ట్ర బీజేపీ నేతలు ఈ అంశాలపై ఒక్కసారైనా కేంద్రం వద్ద ఇప్పటివరకు నోరు మెదపలేదన్నారు.

ప్రధానికి రాష్ట్ర బీజేపీ నేతలు కనీసం ఒక్క లేఖ కూడా రాయలేదన్నారు. ఏపీకి చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇప్పటికైనా మేల్కొని అమరావతి రాజధానిగా కొనసాగేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments