Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరకు ఎంపీ వివాహం... - వైజాగ్‌లో రిసెప్షన్... హాజరుకానున్న సీఎం

Webdunia
శనివారం, 5 అక్టోబరు 2019 (10:46 IST)
అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహం ఈ నెల 17వ తేదీన జరుగనుంది. ఈమె గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు చెందిన కుసిరెడ్డి శివప్రసాద్‌‌తో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ఆమె సోదరులు మహేశ్, ప్రసాద్‌ వెల్లడించారు. 
 
17వ తేదీ, గురువారం తెల్లవారుజామున 3.15 గంటలకు శరభన్నపాలెంలో వివాహం జరుగుతుందని, ఆ తర్వాత విశాఖపట్టణంలో రిసెప్షన్ జరుగుతుందని తెలిపారు. 
 
ఈ వివాహానికి ఏపీ సీఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డితో సహా వైకాపా మంత్రులు, ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments