Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరకు ఎంపీ వివాహం... - వైజాగ్‌లో రిసెప్షన్... హాజరుకానున్న సీఎం

Webdunia
శనివారం, 5 అక్టోబరు 2019 (10:46 IST)
అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహం ఈ నెల 17వ తేదీన జరుగనుంది. ఈమె గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు చెందిన కుసిరెడ్డి శివప్రసాద్‌‌తో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ఆమె సోదరులు మహేశ్, ప్రసాద్‌ వెల్లడించారు. 
 
17వ తేదీ, గురువారం తెల్లవారుజామున 3.15 గంటలకు శరభన్నపాలెంలో వివాహం జరుగుతుందని, ఆ తర్వాత విశాఖపట్టణంలో రిసెప్షన్ జరుగుతుందని తెలిపారు. 
 
ఈ వివాహానికి ఏపీ సీఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డితో సహా వైకాపా మంత్రులు, ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments