Webdunia - Bharat's app for daily news and videos

Install App

18 నుంచి పట్టాలెక్కనున్న అరకు రైలు

Webdunia
ఆదివారం, 13 డిశెంబరు 2020 (08:10 IST)
ఈ నెల 18 నుంచి అరకు రైలు పట్టాలెక్కనుంది. లాక్ డౌన్ వల్ల నిలిచిపోయిన విశాఖ కిరండోల్ అరకు రైలును ఈనెల 18వ తారీకు నుంచి ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

పర్యాటకులను ఆకట్టుకునే విస్టోడం భోగిని ప్రస్తుతం అందుబాటులోకి తీసుకురావడం లేదన్నారు. ఈ రైలు విశాఖలో ప్రతిరోజు ఉదయం 6 గంటల 45నిమిషాలకు బయలుదేరుతుందని తెలిపారు.

ఉత్తరాది మీదుగా పయనిస్తున్న వెస్ట్రన్‌ డిస్ట్రబెన్స్‌ ప్రభావంతో విశాఖ ఏజెన్సీ, శివారు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1-3 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి.

సాయంత్రం 5 గంటల నుంచే ఆకాశమంతా మంచు తెరలు కప్పినట్లుంటోంది. రాత్రి వేళ బాగా చలిగాలులు వీస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments