18 నుంచి పట్టాలెక్కనున్న అరకు రైలు

Webdunia
ఆదివారం, 13 డిశెంబరు 2020 (08:10 IST)
ఈ నెల 18 నుంచి అరకు రైలు పట్టాలెక్కనుంది. లాక్ డౌన్ వల్ల నిలిచిపోయిన విశాఖ కిరండోల్ అరకు రైలును ఈనెల 18వ తారీకు నుంచి ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

పర్యాటకులను ఆకట్టుకునే విస్టోడం భోగిని ప్రస్తుతం అందుబాటులోకి తీసుకురావడం లేదన్నారు. ఈ రైలు విశాఖలో ప్రతిరోజు ఉదయం 6 గంటల 45నిమిషాలకు బయలుదేరుతుందని తెలిపారు.

ఉత్తరాది మీదుగా పయనిస్తున్న వెస్ట్రన్‌ డిస్ట్రబెన్స్‌ ప్రభావంతో విశాఖ ఏజెన్సీ, శివారు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1-3 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి.

సాయంత్రం 5 గంటల నుంచే ఆకాశమంతా మంచు తెరలు కప్పినట్లుంటోంది. రాత్రి వేళ బాగా చలిగాలులు వీస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meenakshi: ఎన్.సి.24 చిత్రం నుంచి పరిశోధకరాలిగా మీనాక్షి చౌదరి లుక్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments