Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీం జగన్‌కు ప్రశంసలు, ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 10 జులై 2020 (11:15 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కుయ్‌కుయ్ మంటూ ప్రసంగాల్లో తాను ప్రవేశపెట్టిన అంబులెన్స్ విధానాన్ని చూచి ప్రజలు జగన్ మోహన్ రెడ్డికి హర్షం వ్యక్తం చేసారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ 104, 108 అంబులెన్స్ ద్వారా సేవలందించేందుకు ఏకంగా 1088 వాహనాలను ప్రారంభించారు.
 
వీటిని ప్రారంభించిన రెండవ రోజే చిత్తూరు జిల్లాలో గర్భవతియైన ఓ మహిళ నేరుగా 108లో ఆస్పత్రికి వెళ్తూ అందులోనే పురుడు పోసుకుంది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. మరి ఇలాంటి మేలు జరిగితే ఎవరు మెచ్చుకోకుండా ఉండగలరు. అందుకే అరబిందో ఫార్మా సీఓఒ సాయిరామ్ స్వరూప్ జగన్ పైన ప్రశంసల వర్షం కురిపించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments