Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుషికొండ ప్యాలెస్.. సీఎం క్యాంప్ ఆఫీస్ అవుతుందా.. డ్రోన్ ఫోటోలు వైరల్

సెల్వి
శనివారం, 2 మార్చి 2024 (09:05 IST)
RishiKonda
ఏపీ టూరిజం చేపట్టిన రుషికొండ ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో వివాదాస్పదంగా మారింది. అయితే ప్యాలెస్ లాంటి రుషికొండ భవనాలను ఇటీవలే ఏపీ టూరిజం మంత్రి రోజా ప్రారంభించారు. దీనిని సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చవచ్చని ఆమె పేర్కొన్నారు. 
 
అంతకుముందు, భవనాల చిత్రాలను విడుదల చేయలేదు. ప్రారంభోత్సవం రోజున మీడియాను కూడా అనుమతించలేదు. అయితే రుషికొండ ప్యాలెస్‌కు సంబంధించిన ఫోటోలను డ్రోన్ వీడియో విడుదలైంది. ఈ వీడియోలో భవనం లైట్లతో ఓ వెలుగు వెలిగిపోతోంది. ప్యాలెస్ లా కనిపించే ఫోటోలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
 
రుషికొండ భవనాలను సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం భావిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రారంభోత్సవం సందర్భంగా రోజా చేసిన తాజా వ్యాఖ్యలు కొనసాగుతున్న వివాదాన్ని మరింత తీవ్రతరం చేశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments