Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుషికొండ ప్యాలెస్.. సీఎం క్యాంప్ ఆఫీస్ అవుతుందా.. డ్రోన్ ఫోటోలు వైరల్

సెల్వి
శనివారం, 2 మార్చి 2024 (09:05 IST)
RishiKonda
ఏపీ టూరిజం చేపట్టిన రుషికొండ ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో వివాదాస్పదంగా మారింది. అయితే ప్యాలెస్ లాంటి రుషికొండ భవనాలను ఇటీవలే ఏపీ టూరిజం మంత్రి రోజా ప్రారంభించారు. దీనిని సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చవచ్చని ఆమె పేర్కొన్నారు. 
 
అంతకుముందు, భవనాల చిత్రాలను విడుదల చేయలేదు. ప్రారంభోత్సవం రోజున మీడియాను కూడా అనుమతించలేదు. అయితే రుషికొండ ప్యాలెస్‌కు సంబంధించిన ఫోటోలను డ్రోన్ వీడియో విడుదలైంది. ఈ వీడియోలో భవనం లైట్లతో ఓ వెలుగు వెలిగిపోతోంది. ప్యాలెస్ లా కనిపించే ఫోటోలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
 
రుషికొండ భవనాలను సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం భావిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రారంభోత్సవం సందర్భంగా రోజా చేసిన తాజా వ్యాఖ్యలు కొనసాగుతున్న వివాదాన్ని మరింత తీవ్రతరం చేశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

తర్వాతి కథనం
Show comments