Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో గ్రూప్-IV జాబ్స్: 730 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (10:39 IST)
ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 730 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో రెవెన్యూ శాఖలోని 670 జూనియర్‌ అసి స్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ పోస్టులు, దేవదాయ శాఖలోని 60 ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకోసం ఏపీపీఎస్సీ కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.
 
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 29 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. దరఖాస్తు ఫీజు చెల్లింపునకు జనవరి 28 తుది గడువుగా ఇచ్చారు. 
 
మొదట విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం జనవరి 19తో ఈ గడువు ముగియనుంది. అయితే అభ్యర్థుల సౌకర్యార్థం దరఖాస్తు గడువును పొడిగించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments