ఏపీఎస్ఆర్టీసీ విలీన ప్రక్రియను పూర్తి చేసేందుకు వర్కింగ్ గ్రూప్ నియామకం

Webdunia
శుక్రవారం, 25 అక్టోబరు 2019 (08:25 IST)
ఏపీఎస్ ఆర్టీసీ విలీన ప్రక్రియను పూర్తి చేసేందుకు వర్కింగ్ గ్రూప్ నియామకం.
 
 ఆర్ధిక, సాధారణ పరిపాలన, రవాణ, న్యాయ శాఖల ఉన్నతాధికారులతో వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు. 
 
ఏడుగురు సభ్యులతో వర్కింగ్ గ్రూపును నియమిస్తూ జీవో జారీ.
 
ప్రజా రవాణా శాఖ ఏర్పాటు. పోస్టులు, డిజిగ్నేషన్ల ఏర్పాటుపై దృష్టి సారించనున్న వర్కింగ్ గ్రూప్.
 
 జీతాల చెల్లింపులు, పే-స్కేల్ వంటి అంశాల్లో విధి విధానాలను ఖరారు చేయనున్న వర్కింగ్ గ్రూప్.
 
 వచ్చే నెల 15వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని వర్కింగ్ గ్రూపునకు ప్రభుత్వం ఆదేశం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments