Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి ఏపీలో ఉద్యోగ సంఘాల సమ్మె : షాకిచ్చిన ట్రెజరరీ సర్వీసెస్

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (07:17 IST)
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు మంగళవారం నుంచి సమ్మెకు దిగుతున్నాయి. అయితే, ఈ సమ్మెకు మాత్రం దూరంగా ఉండాలని ఏపీ ట్రెజరరీ సర్వీసెస్ అసోసియేషన్ నిర్ణయించింది. మంగళవారం నుంచి ఏపీ ఉద్యోగ సంఘాలు చేపట్టే సమ్మెకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు ఏపీ ట్రెజరరీ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.రవికుమార్ వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుడూ, పీఆర్సీ విషయంలో ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు అతిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని తెచ్చేది మేమే.. కూల్చేది మేమే అన్న చందంగా ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస రావు వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం మంచిదికాదన్నారు. పైగా, ఇది అనేక విమర్శలకు దారితీస్తుందన్నారు. 
 
ముఖ్యంగా, ఒక్కో ఉద్యోగి కుటుంబానికి ఐదు ఓట్లు ఉన్నాయంటూ బెదిరించడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారని చెప్పారు. ఇప్పటివరకు సార్ సార్ అంటూ ప్రభుత్వం పెద్దలను బతిమాలుకున్న ఆయన ఇపుడు ఒక్కసారిగా ఇలా ఫ్లేటు ఫిరాయించడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments