Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి ఏపీలో ఉద్యోగ సంఘాల సమ్మె : షాకిచ్చిన ట్రెజరరీ సర్వీసెస్

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (07:17 IST)
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు మంగళవారం నుంచి సమ్మెకు దిగుతున్నాయి. అయితే, ఈ సమ్మెకు మాత్రం దూరంగా ఉండాలని ఏపీ ట్రెజరరీ సర్వీసెస్ అసోసియేషన్ నిర్ణయించింది. మంగళవారం నుంచి ఏపీ ఉద్యోగ సంఘాలు చేపట్టే సమ్మెకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు ఏపీ ట్రెజరరీ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.రవికుమార్ వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుడూ, పీఆర్సీ విషయంలో ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు అతిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని తెచ్చేది మేమే.. కూల్చేది మేమే అన్న చందంగా ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస రావు వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం మంచిదికాదన్నారు. పైగా, ఇది అనేక విమర్శలకు దారితీస్తుందన్నారు. 
 
ముఖ్యంగా, ఒక్కో ఉద్యోగి కుటుంబానికి ఐదు ఓట్లు ఉన్నాయంటూ బెదిరించడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారని చెప్పారు. ఇప్పటివరకు సార్ సార్ అంటూ ప్రభుత్వం పెద్దలను బతిమాలుకున్న ఆయన ఇపుడు ఒక్కసారిగా ఇలా ఫ్లేటు ఫిరాయించడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments