Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఎస్ఈ పరీక్షలు ఎపుడు?

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (11:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పాఠశాలలు సక్రమంగా జరగకపోయినప్పటికీ.. పాఠ్యాంశాల బోధన పూర్తికాకపోయినప్పటికీ మే నెలలో పదో తరగతి (ఎస్ఎస్ఈ) పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.
 
ఇందుకోసం పరీక్షల షెడ్యూల్‌కు సిద్ధం కావడానికి వ్యూహాలను రూపొందిస్తోంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఏపీ ఎస్ఎస్ఈ బోర్డు ఏప్రిల్ లేదా మే చివరి నాటికి పదో తరగతి పరీక్షలను నిర్వహించే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాల సమాచారం. 
 
అక్టోబర్‌లో విద్యా సంవత్సరం ప్రారంభమై ఏప్రిల్ నెలాఖరు నాటికి విద్యా సంవత్సరం పూర్తవుతుంది. మార్చి నెలాఖరులోగా పూర్తి సిలబస్‌ను పూర్తి చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఏప్రిల్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలు, మేలో ఎస్‌ఎస్‌సీ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments