Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్... ఆ అస్త్రం ప్రయోగించండి... కాంగ్రెస్ పరుగెడుతుంది... తెదేపాకు మైండ్ వుంటే... ఉండవల్లి వ్యాఖ్య

ప్రత్యేక హోదా పైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చిత్తశుద్ధి లేదనీ, హోదాను కాదని ప్రత్యేక ప్యాకేజీతో బ్రహ్మాండమైన అభివృద్ధి అంటున్న సీఎం దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. విభజన చట్టంలో

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2017 (15:43 IST)
ప్రత్యేక హోదా పైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చిత్తశుద్ధి లేదనీ, హోదాను కాదని ప్రత్యేక ప్యాకేజీతో బ్రహ్మాండమైన అభివృద్ధి అంటున్న సీఎం దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. విభజన చట్టంలో ఏపీకి కేటాయించాల్సిన నిధులకే ప్యాకేజీ అని పేరు పెట్టి పబ్బం గడుపుతున్నారని విమర్శించారు.
 
ప్రత్యేక హోదా రావాలంటే కేంద్ర ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలనీ, జగన్ మోహన్ రెడ్డి ఆ అస్త్రం ప్రయోగిస్తే ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మద్దతునిస్తారని చెప్పుకొచ్చారు. వారితోపాటు లెఫ్ట్ పార్టీలు, తృణమూల్ కాంగ్రెస్ మద్దతిస్తాయని, మైండ్ పెట్టి ఆలోచన చేస్తే తెదేపా ఎంపీలు కూడా అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేస్తారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి తన ఎంపీల చేత రాజీనామాలు చేయించేబదులు అవిశ్వాస తీర్మానం పెట్టడం మంచిదని సూచన చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments