Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి నారాయణ కుమారుడు మృతికి స్పీకర్ కోడెల సంతాపం

అమరావతి : పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ దుర్మరణానికి ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మంత్రి నారాయణకు ఇది తీరని లోటని పేర్కొన్నారు.

Webdunia
బుధవారం, 10 మే 2017 (19:09 IST)
అమరావతి : పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ దుర్మరణానికి ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మంత్రి నారాయణకు ఇది తీరని లోటని పేర్కొన్నారు. 
 
హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నెం.36లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నిషిత్‌తో పాటు రాజా రవివర్మ ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నారాయణ కుటుంబ సభ్యులకు స్పీకర్ కోడెల ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments