Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి నారాయణ కుమారుడు మృతికి స్పీకర్ కోడెల సంతాపం

అమరావతి : పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ దుర్మరణానికి ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మంత్రి నారాయణకు ఇది తీరని లోటని పేర్కొన్నారు.

Webdunia
బుధవారం, 10 మే 2017 (19:09 IST)
అమరావతి : పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ దుర్మరణానికి ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మంత్రి నారాయణకు ఇది తీరని లోటని పేర్కొన్నారు. 
 
హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నెం.36లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నిషిత్‌తో పాటు రాజా రవివర్మ ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నారాయణ కుటుంబ సభ్యులకు స్పీకర్ కోడెల ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments