Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి నారాయణ కుమారుడు మృతికి స్పీకర్ కోడెల సంతాపం

అమరావతి : పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ దుర్మరణానికి ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మంత్రి నారాయణకు ఇది తీరని లోటని పేర్కొన్నారు.

Webdunia
బుధవారం, 10 మే 2017 (19:09 IST)
అమరావతి : పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ దుర్మరణానికి ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మంత్రి నారాయణకు ఇది తీరని లోటని పేర్కొన్నారు. 
 
హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నెం.36లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నిషిత్‌తో పాటు రాజా రవివర్మ ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నారాయణ కుటుంబ సభ్యులకు స్పీకర్ కోడెల ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments