Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ గారూ, మీరు తెలిసీ తెలియక మాట్లాడుతున్నారు: స్పీకర్ కోడెల

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2015 (10:01 IST)
జగన్ గారూ.. మీరు తెలిసీ తెలియక మాట్లాడుతున్నారని స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. మీరు మాట్లాడేందుకు అవకాశమిస్తేనే మీ సభ్యులు కూర్చుంటామనేలా వ్యవహరిస్తున్నారు. సభలో మీరు కాకుండా ఎవరు మాట్లాడినా మీ సభ్యులు వినేలా లేరని కోడెల వ్యాఖ్యానించారు. 
 
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చ కోసం వైసీపీ ప్రతిపాదించిన వాయిదా తీర్మానాన్ని కోడెల తిరస్కరించారు. దీంతో నిరసన వ్యక్తం చేసిన జగన్ మైక్ కోసం పదే పదే పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో స్పీకర్ కోడెల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మళ్లీ అదే అంశంపై వాయిదా తీర్మానం అవసరం లేదని ఆయన చెప్పారు. దీనిపై సోమవారం చర్చ జరుగుతున్న నేపథ్యంలో సభా సమయాన్ని వృథా చేయవద్దంటూ ఆయన విపక్ష సభ్యులను కోరారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments