Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు చేయలేడు, జనసేనానికి అదేంటో తెలియదు

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (18:28 IST)
టిడిపి అధినేత చంద్రబాబునాయుడుతో పాటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైన తీవ్రస్థాయిలో ఫైరయ్యారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి శంకర్ నారాయణ. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్సించుకున్న మంత్రి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.
 
ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం చంద్రబాబునాయుడిది. పార్టీ పెట్టాడు కానీ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్థితో పాటు సమస్యలపై అవగాహన లేని వ్యక్తి పవన్ కళ్యాణ్. వీరు కూడా వైసిపి ప్రభుత్వాన్ని విమర్సించడమా. హాస్యస్పదంగా ఉందన్నారు మంత్రి శంకర్ నారాయణ.
 
ఎపిలో కొత్తగా రోడ్ల నిర్మాణం జరుగబోతోందని.. ఇప్పటికే 6 వేల కోట్ల రూపాయలు రోడ్ల నిర్మాణానికి నిధులు విడుదలయ్యాయని.. అందుకే 2,205కోట్ల రూపాయలను టెండర్లు పిలిచామని.. త్వరలో గుంతలు గుంతలుగా ఉన్న రోడ్ల రూపురేఖలే మార్చేస్తామన్నారు. 
 
రోడ్ల గురించి పవన్ కళ్యాణ్ ఏం తెలుసునని.. కనీస అవగాహన ఎందులోను లేని వ్యక్తి జనసేనాని అంటూ మండిపడ్డారు. ఇక చంద్రబాబు తన హయాంలో రోడ్ల గురించి అస్సలు పట్టించుకోలేదన్నారు. రోడ్ల పరిస్థితి అస్తవ్యస్థంగా ఉంటే టిడిపి హయాంలో పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు దాని గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments