Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోనసీమ అల్లర్లు - కొనసాగుతున్న అరెస్టులు - 4 మండలాల్లో పునరుద్ధరణ

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (07:38 IST)
కోనసీమలో హింసాత్మక చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి అరెస్టు చేసే పనిలో పోలీసులు నిమగ్నమైవున్నారు. ఇప్పటికే అనేక మందిని అరెస్టు చేసిన పోలీసులు.. ఈ అల్లర్లతో సంబంధం ఉన్న మరికొంతమందిని గుర్తించే పనిలో ఉన్నారు. 
 
మరోవైపు, జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఇంటర్నెట్ సేవలను దశలవారీగా పునరుద్ధరిస్తున్నారు. ఈ హింస చెలరేగిన తర్వాత అమలాపురంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఇపుడు పరిస్థితులు చక్కబడటంతో క్రమంగా పునరుద్ధరిస్తున్నారు. 
 
ఇందులోభాగంగా, మంగళవారం సఖినేటిపల్లి మల్కిపురం, ఆత్రేయపురం, ఐ పోలవరం మండలాల్లో ఇంటర్నెట్ సేవలను పోలీసులు పునరుద్ధరించారు. జిల్లాలోని మరో 12 మండలాల్లో ఇంటర్నెట్ సేవల రద్దును మరో 24 గంటల పొడగించారు. 
 
మరోవైపు, ఈ అల్లర్లలో పాత్ర ఉందని భావించి అరెస్టు చేస్తున్న వారి సంఖ్య 71కు చేరింది. మరింత మంది అనుమానితులను అరెస్టు చేసే శగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments