Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోనసీమ అల్లర్లు - కొనసాగుతున్న అరెస్టులు - 4 మండలాల్లో పునరుద్ధరణ

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (07:38 IST)
కోనసీమలో హింసాత్మక చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి అరెస్టు చేసే పనిలో పోలీసులు నిమగ్నమైవున్నారు. ఇప్పటికే అనేక మందిని అరెస్టు చేసిన పోలీసులు.. ఈ అల్లర్లతో సంబంధం ఉన్న మరికొంతమందిని గుర్తించే పనిలో ఉన్నారు. 
 
మరోవైపు, జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఇంటర్నెట్ సేవలను దశలవారీగా పునరుద్ధరిస్తున్నారు. ఈ హింస చెలరేగిన తర్వాత అమలాపురంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఇపుడు పరిస్థితులు చక్కబడటంతో క్రమంగా పునరుద్ధరిస్తున్నారు. 
 
ఇందులోభాగంగా, మంగళవారం సఖినేటిపల్లి మల్కిపురం, ఆత్రేయపురం, ఐ పోలవరం మండలాల్లో ఇంటర్నెట్ సేవలను పోలీసులు పునరుద్ధరించారు. జిల్లాలోని మరో 12 మండలాల్లో ఇంటర్నెట్ సేవల రద్దును మరో 24 గంటల పొడగించారు. 
 
మరోవైపు, ఈ అల్లర్లలో పాత్ర ఉందని భావించి అరెస్టు చేస్తున్న వారి సంఖ్య 71కు చేరింది. మరింత మంది అనుమానితులను అరెస్టు చేసే శగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments