Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమనరీ పరీక్ష.. ఒక్క నిమిషం దాటినా?

Webdunia
శనివారం, 21 జనవరి 2023 (18:13 IST)
ఏపీలో ఆదివారం పరీక్షలు జరుగనున్నాయి. ఏపీలో పోలీస్ కావాలనే నిరుద్యోగుల కలలు నిజం కానున్నాయి. పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమనరీ పరీక్షకు సర్వం సిద్ధమైంది. పోలిస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రిలిమనరీ రాత పరీక్ష నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాటు చేశారు. 
 
ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టర్లు పరీక్షల నిర్వహణ కేంద్రాలను ఇప్పటికే సందర్శించారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా సీసీ కెమెరాలను పరిశీలించారు. 
 
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష వుంటుంది. అభ్యర్థులు తొమ్మిది గంటల నుంచే పరీక్ష సెంటర్ లోకి అనుమతివ్వనున్నట్లు ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది. ఉదయం 10 గంటల తర్వాత ఒక్కనిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అనుమతించరు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments