సీఎం జ‌గ‌న్ ని అభినందించిన ఏపీ ఎంపీడీవోల సంఘం

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (19:19 IST)
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌, ఏపీ ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు ప్ర‌త్యేకంగా అభినందించారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఎంపీడీవోల పదోన్నతికి అడ్డంకిగా ఉన్న సమస్యను, వన్‌ టైం మేజర్‌ విధానం ద్వారా పరిష్కరిస్తూ, ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ద్వారా ఎంపీడీవోలకు పదోన్నతి అవకాశాలు రావడమే కాక, పంచాయతీ రాజ్‌ శాఖలోని ఎంపీడీవో దిగువ స్ధాయిలోని 12 కేడర్లకు చెందిన వేలాది మంది ఉద్యోగులకు కూడా పదోన్నతి అవకాశాలు మెరుగుపడనున్నాయని ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు సీఎంకి వివరించారు.

ముఖ్యమంత్రిని సత్కరించిన వారిలో ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కాకర్ల వెంకట్రామిరెడ్డి, ఎంపీడీవోల సంఘం అధ్యక్షుడు వై.బ్రహ్మయ్య, ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు జీ.వీ.నారాయణ రెడ్డి, కే.శ్రీనివాస రెడ్డి, కే.ఎన్‌.వీ.ప్రసాదరావు, నాతి బుజ్జి త‌దిత‌రులున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments