Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్యాగానికి ప్రతీక బక్రీద్.. వేడుకల్లో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

Webdunia
సోమవారం, 12 ఆగస్టు 2019 (18:33 IST)
వైకాపా ప్రభుత్వం మైనార్టీలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమం కోసం కట్టుబడి ఉందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. 
 
పశ్చిమ నియోజవర్గం గాంధీజీ మహిళా కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని సామూహిక ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. 
 
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బక్రీద్ పండుగను ముస్లింలు అత్యంత పవిత్రంగా కుటుంబ సభ్యులతో కలిసి చేసుకునే పండుగని, మైనారిటీల సామూహిక ప్రార్థన నిర్వహించుకునేందుకు ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. 
 
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు హక్కుగా ఇవ్వబడింది అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అప్పాజీ, వైకాపా నాయకులు చాంద్ బాయ్, నాహిద్, అబ్దుల్లా తదితరులు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడు ఉన్న చోట దెయ్యం ఉంటుంది అంటూన్న సుధీర్ బాబు

అల్లు అర్జున్, పూజా హెగ్డే కాంబినేషన్ మరోసారి రాబోతుంది !

మైత్రి మూవీ మేకర్స్ 8 వసంతాలు హార్ట్ వార్మింగ్ టీజర్

ధన్య బాలకృష్ణ ఇన్వెస్టిగేషన్ హత్య చిత్రం ఎలా వుందంటే.. హత్య రివ్యూ

అఖండ 2: తాండవంలో సంయుక్త - చందర్లపాడులో షూటింగ్ కు ఏర్పాట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments