Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్యాగానికి ప్రతీక బక్రీద్.. వేడుకల్లో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

Webdunia
సోమవారం, 12 ఆగస్టు 2019 (18:33 IST)
వైకాపా ప్రభుత్వం మైనార్టీలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమం కోసం కట్టుబడి ఉందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. 
 
పశ్చిమ నియోజవర్గం గాంధీజీ మహిళా కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని సామూహిక ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. 
 
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బక్రీద్ పండుగను ముస్లింలు అత్యంత పవిత్రంగా కుటుంబ సభ్యులతో కలిసి చేసుకునే పండుగని, మైనారిటీల సామూహిక ప్రార్థన నిర్వహించుకునేందుకు ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. 
 
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు హక్కుగా ఇవ్వబడింది అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అప్పాజీ, వైకాపా నాయకులు చాంద్ బాయ్, నాహిద్, అబ్దుల్లా తదితరులు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments