Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ వరద బాధితులకు మంత్రులు అమర్నాథ్, సుజయ నెల జీతం విరాళం

అమరావతి: భారీ వర్షాలు, వరదలతో అన్ని రకాలుగా చితికిపోయిన కేరళకు పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమరనాథ రెడ్డి గారు, భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావు ఒక నెల జీతం విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు మంత్రులు వేర్వేరు ప్రకటనలలో తెలిపారు. తమ నెల జీతం కేరళ ముఖ

Webdunia
గురువారం, 30 ఆగస్టు 2018 (21:06 IST)
అమరావతి:  భారీ వర్షాలు, వరదలతో అన్ని రకాలుగా చితికిపోయిన కేరళకు పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమరనాథ రెడ్డి గారు, భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావు ఒక నెల జీతం విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు మంత్రులు వేర్వేరు ప్రకటనలలో తెలిపారు. తమ నెల జీతం కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి పంపుతున్నట్లు మంత్రులు వెల్లడించారు. 
 
ప్రకృతి అందాలకు నెలవైన కేరళ అదే ప్రకృతి ప్రకోపానికి గురికావడం బాధాకరమన్నారు. కేరళ వరదల ధాటికి భారీగా నష్టపోయింది. వేలాదిమంది కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు. అవకాశం ఉన్న ప్రతీ ఒక్కరు సహాయం చేయాలి. కేరళ ప్రభుత్వానికి అండగా నిలవాలని మంత్రులు పిలుపునిచ్చారు. ప్రకృతి విళయం నుంచి త్వరగా కోలుకొని అభివృద్ధి బాట పట్టాలని కోరుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments