Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థులు క్షేమం : ఏపీ మంత్రి సురేష్

Webdunia
గురువారం, 24 ఫిబ్రవరి 2022 (18:45 IST)
ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థులు క్షేమంగా ఉన్నారని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఉక్రెయిన్, రష్యా దేశాలమధ్య యుద్ధం జరుగుతుంది. ఇది భీకరంగా సాగుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా విమానాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థులపై విదేశీ విద్యార్థులు, ప్రజలు, దౌత్యవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
ముఖ్యంగా, తెలుగు విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీంతో ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థులపై ఏపీ మంత్రి సురేష్ ఫోనులో మాట్లాడారు. వారంతా క్షేమంగా ఉన్నట్టు వెల్లడించారు. తెలుగు విద్యార్థుల కోసం సీఎం జగన్ ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారని గుర్తుచేశారు. 
 
విద్యార్థులను ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా రప్పించేందుకు ప్రయత్నిస్తుందని వెల్లడించారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో విమాన సర్వీసులు రద్దయ్యాయని వెల్లడించారు. విద్యార్థుల కోసం నోడల్ అధికారి, స్పెషల్ ఆఫీసర్లను నియమించినట్టు చెప్పారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో అధికారులను అప్రమత్తం చేశామని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments