Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు ఎగిరెగిరి ఆడితే అది కూడా మిగలదు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

Webdunia
శనివారం, 27 జులై 2019 (22:26 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అధికార టిడిపిపై తీవ్రస్థాయిలో విమర్సలు చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. ముఖ్యంగా వై.ఎస్.జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ నేతలు చంద్రబాబును టార్గెట్ చేసేశారు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబును నానా మాటలంటున్నారు. తాజాగా ఈరోజు అసెంబ్లీలో మంత్రి సురేష్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.
 
చంద్రబాబునాయుడు ఎందుకో ఎగిరెగిరి ఆడుతున్నారు. ఇప్పుడు 23 సీట్లు మాత్రమే టిడిపికి మిగిలింది. ఇంకా ఎగిరెగిరి ఆడితే ఆ సీట్లు ఉండవు. 2024 సంవత్సరానికి ప్రజలు చంద్రబాబును పూర్తిగా ఇంటికి పంపేయడం ఖాయం. ఇప్పటికైనా టిడిపి నాయకులు సైలెంట్‌గా ఉండడం నేర్చుకోండి అంటూ వ్యాఖ్యలు చేశారు.
 
ఇప్పటికే ముగ్గురు టిడిపి సీనియర్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి వైసిపి నేతలు సస్సెన్షన్ చేయించారు. దీంతో టిడిపి తరపున చంద్రబాబునాయుడు తప్ప మాట్లాడేవారు ఇంకెవరూ లేకుండా పోయారు. దీంతో మంత్రి సురేష్ వ్యాఖ్యలను ఖండించేవారే కరువయ్యారు. కానీ రాష్ట్రంలోని టిడిపి నేతలు మాత్రం సురేష్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments