Webdunia - Bharat's app for daily news and videos

Install App

సభలో వైసిపీ లేకపోవడంతో కిక్ లేదు... మంత్రి సోమిరెడ్డి

శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి చెప్పారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద మంగళవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడారు. సభలో చర్చలు సజావుగా జరుగుతున్నట్లు తెలిపారు.

Webdunia
మంగళవారం, 13 మార్చి 2018 (21:42 IST)
శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి చెప్పారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద మంగళవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడారు. సభలో చర్చలు సజావుగా జరుగుతున్నట్లు తెలిపారు. 
 
శాసనసభలో ప్రతిపక్ష పార్టీ సభ్యులు  లేకపోవటంతో కిక్ లేదన్నారు. రాజకీయ పార్టీల సిద్దాంతాలు మారిపోయాయని,  కొత్తపుంతలు తోక్కుతున్నాయని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపవద్దని మాత్రమే తాము కోరుతున్నట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments