Webdunia - Bharat's app for daily news and videos

Install App

సభలో వైసిపీ లేకపోవడంతో కిక్ లేదు... మంత్రి సోమిరెడ్డి

శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి చెప్పారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద మంగళవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడారు. సభలో చర్చలు సజావుగా జరుగుతున్నట్లు తెలిపారు.

Webdunia
మంగళవారం, 13 మార్చి 2018 (21:42 IST)
శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి చెప్పారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద మంగళవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడారు. సభలో చర్చలు సజావుగా జరుగుతున్నట్లు తెలిపారు. 
 
శాసనసభలో ప్రతిపక్ష పార్టీ సభ్యులు  లేకపోవటంతో కిక్ లేదన్నారు. రాజకీయ పార్టీల సిద్దాంతాలు మారిపోయాయని,  కొత్తపుంతలు తోక్కుతున్నాయని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపవద్దని మాత్రమే తాము కోరుతున్నట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments