Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి సోమిరెడ్డికి తృటిలో తప్పిన పెను ప్రమాదం.. లేదంటే మరో హరికృష్ణలా...

Webdunia
ఆదివారం, 14 అక్టోబరు 2018 (11:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించే నిమిత్తం వెళుతుండగా, ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
 
మంత్రి సోమిరెడ్డి, ఆయన సిబ్బంది ప్రయాణిస్తున్న కారు టైర్లు పేలిపోయాయి. దీంతో జాతీయ రహదారిపై వారి వాహనం అదుపు తప్పి.. డివైడర్ పైకి దూసుకెళ్లింది. అయితే, డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి, తన అనుభవాన్ని చూపిస్తూ, వాహనాన్ని అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. 
 
సోమిరెడ్డికి ఎటువంటి గాయాలు కాలేదు. ఆ తర్వాత ఆయన మరో వాహనంలో తన పర్యటనను కొనసాగించారు. ప్రస్తుతం ఆయన మందస గ్రామంలో తుఫాను బాధితులను పరామర్శిస్తున్నారు. సోమిరెడ్డి పెను ప్రమాదం తప్పించుకోవడానికి ప్రధాన కారణం ఆయన డ్రైవరే. లేనిపక్షంలో సినీ నటుడు హరికృష్ణ కారు ప్రమాదానికి గురైనట్టుగా సోమిరెడ్డి కారు కూడా ప్రమాదానికి గురైవుండేది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments