Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిషిత్ కారు ప్రమాదాన్ని వీడియో తీసిన వ్యక్తి.. మీడియాకు అమ్మేందుకు యత్నాలు

ఏపీ మంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ కారు ప్రమాదాన్ని ఓ గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీశాడు. ఆ తర్వాత ఆ వీడియోను అమ్మేందుకు మీడియా సంస్థలకు ఫోన్ చేస్తున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాల

Webdunia
శుక్రవారం, 12 మే 2017 (09:11 IST)
ఏపీ మంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ కారు ప్రమాదాన్ని ఓ గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీశాడు. ఆ తర్వాత ఆ వీడియోను అమ్మేందుకు మీడియా సంస్థలకు ఫోన్ చేస్తున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.... 
 
బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ కారు మెట్రోరైల్ పిల్లర్‌ను ఢీకొన్న విషయం తెల్సిందే. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నిషిత్, అతని స్నేహితుడు రాజా రవిచంద్రలు దుర్మరణం పాలయ్యారు. 
 
అయితే, ఈ ప్రమాద దృశ్యాలను యాదృచ్ఛికంగా ఆ సమయంలో అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఇదే తరహాలో చిత్రీకరించారు. ‘ఆ వీడియో నా దగ్గర ఉన్నది కొంటారా’ అంటూ ఓ వార్తా సంస్థకు ఫోన్ చేసిన బేరసారాలకు దిగాడు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments