Webdunia - Bharat's app for daily news and videos

Install App

భద్రాద్రి రాముడికి బంగారు కిరీటాన్ని కానుకగా ఇచ్చిన ఏపీ మంత్రి!

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (13:02 IST)
భద్రాద్రిలో కొలువైవున్న సీతారామచంద్ర స్వాముల వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొడాలి నాని బంగారు కిరీటాన్ని కానుకగా బహుకరించారు. మొత్తం 13 లక్షల రూపాయల వ్యయంతో ఈ కిరీటాన్ని తయారు చేయించి అందజేశారు. తన కుటుంబ సభ్యులతో సమేతంగా స్వామి క్షేత్రానికి చేరుకున్న కొడాలి నాని..  ఆలయ అర్చకులకు బంగారు కిరీటాన్ని అందజేశారు. 
 
ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలకు చెందిన ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్టు చెప్పారు అలాగే, తమ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరింత శక్తినివ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థించినట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments