Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసుపు బిళ్ళ పెట్టుకుని వెళ్లండి.. టీ ఇచ్చి కుర్చీవేసి పని చేసిపెడతారు.. మంత్రి అచ్చెన్నాయుడు

వరుణ్
మంగళవారం, 18 జూన్ 2024 (11:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కీలక సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్లు, ఎమ్మార్వో, ఎండీవో కార్యాలయాలకు వెళ్లే టీడీపీ కార్యకర్తలు పసుపు బిళ్లతో వెళ్లాలని, అపుడు అధికారులో మీకు టీలు ఇచ్చి, కుర్చీలు వేసిమరీ పనలు చేసిపెడతారంటూ సూచించారు. పైగా, తాను చెప్పినట్టు అధికారులు వినకపోతే ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్పను, చేతల్లో చూపిస్తాను అని పరోక్షంగా అధికారులను సైతం హెచ్చరించారు. 
 
గత ఐదేళ్ల వైకాపా ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలను ప్రభుత్వం అధికారులు, పోలీసులు నానా రకాలుగా వేధించారు. వారికి నరకం చూపించారు. వైకాపా నేతల దాడిలో గాయపడి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళితే బాధితులపైనే కేసులు పెట్టారు. పోలీసులు అయితే మరింతగా చెలరేగిపోయారు. వైకాపా నేతలు చెప్పినట్టుగా నడుచుకున్నారు. టీడీపీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులు చేసి, వారిపైనే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు పెట్టారు. ఇపుడు అధికారం మారిపోయింది. వైకాపా స్థానంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో గత ఐదేళ్లుగా టీడీపీ కార్యకర్తలను వేధించిన పోలీసులు, అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments