Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా జోలికొస్తే విశాఖలో లేకుండా చేస్తా : గంటాకు స్ట్రాంగ్ వార్నింగ్

Webdunia
సోమవారం, 2 సెప్టెంబరు 2019 (13:52 IST)
మాజీ మంత్రి తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావుపై పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. అన్నం పెట్టిన నోళ్లకు సున్న పెట్టే నైజం గంటా శ్రీనివాస్‍ది అని తీవ్రంగా వివర్శించారు. విశాఖ బీచ్ రోడ్డులో దివంగత ముఖ్యమంత్రి  వైఎస్. రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా అవంతి శ్రీనివాస్ నివాళులు అర్పించారు. 
 
అనంతరం మీడియాతో మాట్లాడుతూ శివాలెల్తి పోయారు. గంటాను తాను కనీసం మనిషిగా కూడా చూడనంటూ గంటా ఇంకా మంత్రిననే భ్రమలోనే ఉన్నారని అవంతి ఎద్దేవా చేశారు. తన జోలికి వస్తే గంటాను విశాఖలోనే ఉండకుండా చేస్తానని అన్నారు. 
 
గంటాను వ్యక్తిగతంగానూ టార్గెట్ చేశారు అవంతి శ్రీనివాస్. నెల్లూరు మెస్‌లో టికెట్లు అమ్ముకునే బాగోతం తనకు తెలుసనంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలను చూసి వైసీపీ నాయకులే అవాక్కయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పైరసీ రాకెట్లపై సీపీ ఆనంద్‌తో సినీ ప్రముఖులు సమావేశం

Rashmika : హారర్‌ కామెడీ యూనివర్స్ చిత్రం థామా అలరిస్తుంది: రష్మిక మందన

Prabhas: ఫన్, ఫియర్, ఆల్ట్రా స్టైలిష్ గా ప్రభాస్ రాజా సాబ్ ట్రైలర్

Sudheer: ముగ్గురు నాయికలుతో సుడిగాలి సుధీర్ హీరోగా హైలెస్సో ప్రారంభం

OG Collections: ఓజీ నాలుగు రోజుల కలెక్లన్లు ప్రకటించిన డివివి ఎంటర్ టైన్ మెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments