నా జోలికొస్తే విశాఖలో లేకుండా చేస్తా : గంటాకు స్ట్రాంగ్ వార్నింగ్

Webdunia
సోమవారం, 2 సెప్టెంబరు 2019 (13:52 IST)
మాజీ మంత్రి తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావుపై పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. అన్నం పెట్టిన నోళ్లకు సున్న పెట్టే నైజం గంటా శ్రీనివాస్‍ది అని తీవ్రంగా వివర్శించారు. విశాఖ బీచ్ రోడ్డులో దివంగత ముఖ్యమంత్రి  వైఎస్. రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా అవంతి శ్రీనివాస్ నివాళులు అర్పించారు. 
 
అనంతరం మీడియాతో మాట్లాడుతూ శివాలెల్తి పోయారు. గంటాను తాను కనీసం మనిషిగా కూడా చూడనంటూ గంటా ఇంకా మంత్రిననే భ్రమలోనే ఉన్నారని అవంతి ఎద్దేవా చేశారు. తన జోలికి వస్తే గంటాను విశాఖలోనే ఉండకుండా చేస్తానని అన్నారు. 
 
గంటాను వ్యక్తిగతంగానూ టార్గెట్ చేశారు అవంతి శ్రీనివాస్. నెల్లూరు మెస్‌లో టికెట్లు అమ్ముకునే బాగోతం తనకు తెలుసనంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలను చూసి వైసీపీ నాయకులే అవాక్కయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

Hebba Patel: మూఢనమ్మకాలను, దొంగ బాబాలను టార్గెట్ తో ఈషా ట్రైలర్‌

హీరో సుశాంత్‌తో మీనాక్షి చౌదరి రిలేషన్?

Suman: సినిమా వాళ్ళు ఏమైనా చెప్తే ప్రజలు వింటారు : సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments