Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (08:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చర్యలను మరింత కఠినతరం చేయనుంది. ఇప్పటికే పలు ఆంక్షలను విధించి అమలు చేస్తున్న సర్కారు... మంగళవారం నుంచి రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేయనుంది. ఈ కర్ఫ్యూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంటుంది. అయితే, అంతర్రాష్ట్ర సరకు రవాణాకు మాత్రం కర్ఫ్యూ నుంచి మినహాయింపునిచ్చారు. 
 
అంతేకాకుండా, సామాజిక కార్యక్రమాలు, మతపరమైన, వివాహాది శుభ కార్యాలలకు పరిమిత సంఖ్యలో అంటే గరిష్టంగా 200 మందికి మంచి పాల్గొనకుండా, హాలులో అయితే వంద మందితో నిర్వహించేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
 
మరోవైపు, సోమవారం వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు రాష్ట్రంలో కొత్తగా 4,108 మందికి కరోనా వైరస్ సోకిన విషయం తెల్సిందే.మొత్తం 22,882 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, ఈ కేసులు బయటపడ్డాయి. అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,018 కొత్త కేసులు, చిత్తూరులో 1,004 చొప్పున పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments