Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులోని జిన్నా టవర్‌కు ప్రత్యేక స్థానం : హోం మంత్రి సుచరిత

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (14:15 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఉన్న జిన్నా టవర్‌కు ప్రత్యేక స్థానం ఉందని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఎన్నో దశబ్దాలుగా ఉన్న ఈ జిన్నా టవర్ పేరు మార్చాలంటూ భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు డిమాండ్ చేస్తూ వివాదాస్పదం చేస్తున్నారు. గతంలో ఒకసారి ఈ టవర్‌ను ముట్టడించి పేరు మార్చేందుకు ప్రయత్నం కూడా చేశారు. 
 
దీనిపై హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ, ఎన్నో దశాబ్దాలుగా ఉన్న ఈ జిన్నా టవర్‌ను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజల్లో జాతీయ భావాలు పెంచాల్సిన దేశ పాలకలు ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని భావిస్తున్నారంటూ ఆరోపించారు. జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీ కులమాతల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తుందని ఆయన ఆరోపించారు. ఈ టవర్‌కు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments