Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్ యాజమాన్యంపై హైకోర్టు ఆగ్రహం

Webdunia
సోమవారం, 31 జనవరి 2022 (15:10 IST)
ట్విట్టర్ యాజమాన్యంపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయమూర్తులపై అనుచిత పోస్టుల కేసులో మరోమారు మండిపడింది. భారతదేశ చట్టాలు, న్యాయస్థానాల ఆదేశాలను గౌరవించకపోతే వ్యాపారాన్ని మూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. పైగా, ట్విట్టర్ యాజమాన్యంపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించింది. 
 
ట్విట్టర్‌లో న్యాయమూర్తులకు వ్యతిరేకంగా పెట్టిన పోస్టులు డిలీట్ చేసినప్పటికీ... విపిన్ అని టైప్ చేస్తే ఆ పోస్టులు వెంటనే వస్తున్నాయని ధర్మాసనం దృష్టికి న్యాయవాది అశ్విని కుమార్ తీసుకెళ్లారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు... ట్విట్టర్ వద్ద ఉ్న న్యాయమూర్తులపై అభ్యంతరకర పోస్టుల మెటీరియల్‌ను స్వాధీనం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. పోలీసులను పంపి ఆ మెటీరియల్ స్వాధీనం చేసుకునేలా ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments