Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్ యాజమాన్యంపై హైకోర్టు ఆగ్రహం

Webdunia
సోమవారం, 31 జనవరి 2022 (15:10 IST)
ట్విట్టర్ యాజమాన్యంపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయమూర్తులపై అనుచిత పోస్టుల కేసులో మరోమారు మండిపడింది. భారతదేశ చట్టాలు, న్యాయస్థానాల ఆదేశాలను గౌరవించకపోతే వ్యాపారాన్ని మూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. పైగా, ట్విట్టర్ యాజమాన్యంపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించింది. 
 
ట్విట్టర్‌లో న్యాయమూర్తులకు వ్యతిరేకంగా పెట్టిన పోస్టులు డిలీట్ చేసినప్పటికీ... విపిన్ అని టైప్ చేస్తే ఆ పోస్టులు వెంటనే వస్తున్నాయని ధర్మాసనం దృష్టికి న్యాయవాది అశ్విని కుమార్ తీసుకెళ్లారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు... ట్విట్టర్ వద్ద ఉ్న న్యాయమూర్తులపై అభ్యంతరకర పోస్టుల మెటీరియల్‌ను స్వాధీనం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. పోలీసులను పంపి ఆ మెటీరియల్ స్వాధీనం చేసుకునేలా ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments