Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్ యాజమాన్యంపై హైకోర్టు ఆగ్రహం

Webdunia
సోమవారం, 31 జనవరి 2022 (15:10 IST)
ట్విట్టర్ యాజమాన్యంపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయమూర్తులపై అనుచిత పోస్టుల కేసులో మరోమారు మండిపడింది. భారతదేశ చట్టాలు, న్యాయస్థానాల ఆదేశాలను గౌరవించకపోతే వ్యాపారాన్ని మూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. పైగా, ట్విట్టర్ యాజమాన్యంపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించింది. 
 
ట్విట్టర్‌లో న్యాయమూర్తులకు వ్యతిరేకంగా పెట్టిన పోస్టులు డిలీట్ చేసినప్పటికీ... విపిన్ అని టైప్ చేస్తే ఆ పోస్టులు వెంటనే వస్తున్నాయని ధర్మాసనం దృష్టికి న్యాయవాది అశ్విని కుమార్ తీసుకెళ్లారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు... ట్విట్టర్ వద్ద ఉ్న న్యాయమూర్తులపై అభ్యంతరకర పోస్టుల మెటీరియల్‌ను స్వాధీనం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. పోలీసులను పంపి ఆ మెటీరియల్ స్వాధీనం చేసుకునేలా ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజకీయాలకు స్వస్తి, గుడ్ బై: నటుడు అలీ (video)

అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. వీడియో వైరల్ (Video)

'కల్కి 2898 AD'పై కేజీఎఫ్ స్టార్ యష్ ప్రశంసల జల్లు

ట్విట్టర్-ఫేస్ బుక్ పేజీలను క్లోజ్ చేసిన రేణూ దేశాయ్, టార్చర్ పెడుతున్నది పవన్ ఫ్యాన్స్ కాదా?

హైదరాబాద్‌లో తమన్నా భాటియా ఓదెల 2 కీలకమైన యాక్షన్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

పిల్లలు స్వీట్ కార్న్ ఎందుకు తింటే..?

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments