Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా హత్య కేసు : ఆ ముగ్గురికి బెయిల్ నిరాకరించిన కోర్టు

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (14:52 IST)
వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులోని నిందితుల్లో ముగ్గురికి బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో ఏ2, ఏ3, ఏ5 నిందితులుగా సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలు ఉన్నారు. ప్రస్తుతం జైల్లో ఉన్నారు. తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. 
 
దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు అన్ని విషయాలను పరిశీలించి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అనారోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ఈ ముగ్గురు ప్రయత్నించారు. అయితే, హైకోర్టు అన్ని కోణాల్లో విచారించి వారికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. ప్రస్తుతం ఈ ముగ్గురు నిందితులు కడప సెంట్రల్ జైలులో విచారణ ఖైదీలుగా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments