Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా హత్య కేసు : ఆ ముగ్గురికి బెయిల్ నిరాకరించిన కోర్టు

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (14:52 IST)
వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులోని నిందితుల్లో ముగ్గురికి బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో ఏ2, ఏ3, ఏ5 నిందితులుగా సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలు ఉన్నారు. ప్రస్తుతం జైల్లో ఉన్నారు. తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. 
 
దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు అన్ని విషయాలను పరిశీలించి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అనారోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ఈ ముగ్గురు ప్రయత్నించారు. అయితే, హైకోర్టు అన్ని కోణాల్లో విచారించి వారికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. ప్రస్తుతం ఈ ముగ్గురు నిందితులు కడప సెంట్రల్ జైలులో విచారణ ఖైదీలుగా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

Sudheer Babu: ఏ దర్శకుడు అడిగినా నేను ప్రవీణ్‌ పేరు చెబుతా : సుధీర్‌ బాబు

మీకోసం ఇక్కడిదాకా వస్తే ఇదా మీరు చేసేది, చెప్పు తెగుద్ది: యాంకర్ అనసూయ ఆగ్రహం (video)

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఓజీ మొదటి గీతం ఫైర్‌ స్టార్మ్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments