అల్లు అర్జున్‌కు ఊరట.. ఎన్నికల కేసును కొట్టేసిన కోర్టు

ఠాగూర్
బుధవారం, 6 నవంబరు 2024 (13:34 IST)
ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌కు ఊరట లభించింది. నంద్యాల పోలీసులు ఆయనపై నమోదు చేసిన కేసును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు బుధవారం కొట్టివేసింది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో నంద్యాలలో వైకాపా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. అపుడు ఆయనను చూడటానికి భారీ సంఖ్యలో స్థానికులు తరలివచ్చారు. 
 
ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమేనని పేర్కొంటూ నంద్యాల రూరల్ డిప్యూటీ తాహసీల్దారు రామచంద్రరావు ఈ యేడాది మే 11వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అల్లు అర్జున్, రవిచంద్ర కిషోర్ రెడ్డిలపై కేసు నమోదు చేశారు. దీన్ని సవాల్ చేస్తూ ఇటీవల అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ఉన్నత స్థాయస్థానం, నంద్యాల పోలీసుల ఎఫ్ఐఆర్‌ను కొట్టివేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments