Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌కు అనుకూలంగా హైకోర్టు తీర్పు.. త్వరలో లండన్ టూర్

ఠాగూర్
బుధవారం, 11 సెప్టెంబరు 2024 (15:32 IST)
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఆయన పాస్ పోర్టును ఐదేళ్లకాలపరిమితితో పునరుద్ధరించాలని ఆదేశించింది. దీంతో జగన్ దంపతులు తలపెట్టిన లండన్ పర్యటనకు ఉన్న పాస్ పోర్ట్ అడ్డంకులు తొలగిపోయాయి. 
 
జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఆయనకు డిప్లొమాటిక్ పాస్ పోర్టు ఉండేది. అయితే, గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన అధికారం కోల్పోయారు. దీంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో నిబంధనల మేరకు ఆయన డిప్లొమాటిక్ పాస్ పోర్టు రద్దు కావడంతో సాధారణ పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. 
 
ఐదేళ్ల కాలపరిమితితో జనరల్ పాస్ పోర్ట్ ఇవ్వాలని హైదరాబాద్ నగరంలోని సీబీఐ కోర్టు ఆదేశించింది. కానీ, విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు జగన్ పాస్ పోర్టు కాలపరిమితిని ఒక యేడాదికి మాత్రమే కుదిస్తూ, పలు షరతులు విధించింది. దీనిపై జగన్ హైకోర్టును ఆశ్రయించడంతో ఐదేళ్ల గడువుతో జగన్‌కు పాస్ పోర్టు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments