Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్‌కు హైకోర్టు ఉద్యోగుల లేఖ.. అందులో ఏముందంటే...

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (16:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి ఏపీ హైకోర్టు ఉద్యోగులు ఓ లేఖ రాశారు. ఇందులో పీఆర్సీ సాధన సమితి నేతలపై వారు విమర్శలు గుప్పించారు. అలాగే, పీఆర్సీ అంశంలో అశుతోష్ మిశ్రా ఇచ్చిన నివేదికను పక్కన పెట్టేశారంటూ వారు పేర్కొన్నారు.
 
రాష్ట్ర ఉద్యోగుల సమస్యలను, ఆవేదనను మీ దృష్టికి తీసుకుని రావడంతో పీఆర్సీ సాధన సమితి నేతలు పూర్తిగా విఫలమయ్యారని వారు లేఖలో ప్రస్తావించారు. ఈ మేరకు హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్  పేర్కొన్నారు. 
 
ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీలోని లోటుపాట్లను గుర్తించాలని కోరారు. అలాగే, తమకు జరిగిన అన్యాయంపై దృష్టిసారించాలని కోరారు. పీఆర్సీ సాధన సమితి ఇటీవల జరిపిన చర్యల్లో అశుతోష్ మిశ్రా నివేదిక అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేసిందని ఆయన మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments