Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు : హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఠాగూర్
బుధవారం, 13 నవంబరు 2024 (13:41 IST)
సోషల్ మీడియా వేదికను చేసుకుని అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై కేసులను పోలీసులు నమోదు చేస్తున్నారు. దీనిపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అలాంటి వారిపై కేసులు పెడితే తప్పేంటి అని హైకోర్టు ప్రశ్నించింది. గతంలో కూడా జడ్జిలను దూషిస్తూ పోస్టులు పెట్టారని వ్యాఖ్యానించింది. 
 
పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని, కేసులపై అభ్యంతరం ఉంటే నేరుగా కోర్టును ఆశ్రయించాలని చెప్పింది. పిల్ వేయడానికి వీలు లేదని స్పష్టం చేసింది. 
 
సామాజిక మధ్యమ కార్యకర్తలపై మూకుమ్మడిగా కేసులు పెడుతున్నారని విజయబాబు అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో పోలీసులు అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై మరింతగా రెచ్చిపోనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

కలర్ ఫొటో, బేబి మేకర్స్ కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments