Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు : హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఠాగూర్
బుధవారం, 13 నవంబరు 2024 (13:41 IST)
సోషల్ మీడియా వేదికను చేసుకుని అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై కేసులను పోలీసులు నమోదు చేస్తున్నారు. దీనిపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అలాంటి వారిపై కేసులు పెడితే తప్పేంటి అని హైకోర్టు ప్రశ్నించింది. గతంలో కూడా జడ్జిలను దూషిస్తూ పోస్టులు పెట్టారని వ్యాఖ్యానించింది. 
 
పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని, కేసులపై అభ్యంతరం ఉంటే నేరుగా కోర్టును ఆశ్రయించాలని చెప్పింది. పిల్ వేయడానికి వీలు లేదని స్పష్టం చేసింది. 
 
సామాజిక మధ్యమ కార్యకర్తలపై మూకుమ్మడిగా కేసులు పెడుతున్నారని విజయబాబు అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో పోలీసులు అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై మరింతగా రెచ్చిపోనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments