Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి వేతనం ఎందుకు జప్తు చేయరాదు?

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2022 (10:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నిత్యం హైకోర్టుతో చీవాట్లు తింటున్నారు. తాజాగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్‌ వైఖరిని తీవ్రంగా పరిగణించింది. పైగా, ఈయన నవంబరు నెల వేతనం ఎందుకు నిలిపి (జప్తు) వేయకూడదో చెప్పాలంటూ ప్రశ్నించింది. 
 
కరోనా సమయంలో వైద్య సేవల కోసం పలువురు వైద్యులను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకుంది. ఈ క్రమంలో వీరికి ప్రతి నెల చెల్లించాల్సిన వేతనాల్లో భాగంగా 2 నెలల వేతనాన్ని ప్రభుత్వం చెల్లించలేదు. 
 
ఈ వేతనాల కోసం వారు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన హైకోర్టు సర్కారు వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్‌కు చెందిన నవంబరు నెల వేతనాన్ని ఎందుకు జప్తు చేయకూడదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, ఈ పిటిషన్‌పై తదుపరి విచారణనను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments