Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ కరోనా హెల్త్ బులిటెన్ : హోం ఐసోలేషన్‌లో 25 వేల మంది...

Webdunia
గురువారం, 26 మార్చి 2020 (12:59 IST)
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. ఈ కారణంగానే ఏపీలో కొత్త కేసులు ఎక్కడా నమోదు కావడం లేదు. దీనికి కారణం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన గ్రామ వలంటీర్ వ్యవస్థే. 
 
ప్రతి గ్రామంలో ఉండే గ్రామ వలంటీర్లు.. తమ గ్రామంలోకి వచ్చిన వారందరి వివరాలను సేకరించి ఎప్పటికపుడు ప్రభుత్వానికి చేరవేస్తున్నారు. దీంతో విదేశాలతో పాటు.. కరనా బాధిత రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని సులభంగా గుర్తించి, వారిని హోంక్వారంటైన్‌లో ఉంచున్నారు. ఫలితంగా కొత్త కేసు ఎక్కడా నమోదు కావడం లేదు. 
 
ఈ నేపథ్యంలో తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఈ బులిటెన్‌లో కీలక విషయాలను ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. 
* ఇప్పటి వరకు విదేశాల నుంచి ఏపీకి వచ్చిన వారి సంఖ్య 26,942.
* వారిలో 25,942 మందిని హోం ఐసొలేషన్ (హోం క్వారంటైన్)లో ఉంచాం.
* కరోనా అనుమానిత లక్షణాలతో ప్రస్తుతం 117 మందికి చికిత్స అందిస్తున్నాం.
* ఇప్పటివరకు 10 మందికి కారోనా పాజిటివ్ వచ్చింది.
* 289 మందికి కరోనా నెగెటివ్ వచ్చింది.
* ఇంకా 33 మంది శాపిల్స్ నివేదిక రావాల్సి ఉంది.
* కరోనా అనుమానాల నివృత్తి కోసం 104 టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments