Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో గ్రామ పంచాయతీ ఉద్యోగుల సమ్మె సైరన్

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (10:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. మొత్తం 9 ప్రధాన డిమాండ్లతో వారు సమ్మె నోటీసు ఇచ్చారు. తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో వచ్చేనెల రెండో తేదీ అంటే గాంధీ జయంతి రోజు నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని వారు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా, గ్రామ పంచాయతీ ఉద్యోగుల కనీస వేతనం రూ.20 వేలుగా నిర్ణయించాలన్నది వారి ప్రధాన డిమాండ్లలో ఒకటిగా వుంది. 
 
అలాగే, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ ఉద్యోగులు, గ్రీన్ అంబాసిడర్‌లకు కనీస వేతనం ఇవ్వాలని కోరింది. కనీస వేతనంగా రూ.20 వేలు చెల్లించాల్సిన డిమాండ్ చేసింది. నెలకు రూ.6 వేలు చొప్పున అక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని కోరింది. 
 
ముఖ్యంగా, పంచాయతీ కార్మికలను తొలగించడాన్ని తక్షణమే నిలిపి వేయాలని, ఉద్యోగ భద్రతను కల్పించి రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను అందించాలని ఉద్యోగుల సంఘం కోరింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments