Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సచివాలయంలో కరోనా ఆంక్షలు ఎత్తివేత?

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (17:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ఏపీ ప్రభుత్వం కరోనా ఆంక్షలను సడలిస్తుంది. ఇందులోభాగంగా, ఇప్పటికే రాత్రిపూట అమలు చేస్తూవచ్చిన కర్ఫ్యూను ఎత్తివేసింది. ఇపుడు అమరావతిలోని సచివాలయంలో అమలు చేస్తూ వచ్చిన కరోనా ఆంక్షలను కూడా తొలగించింది. 
 
కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రబలంగా ఉన్న సమయంలో ఏపీ సచివాలయ సిబ్బంది కార్యాలయానికి హాజరుకావడంపై సర్కారు ఆంక్షలు విధించింది. అయితే, ఇపుడు రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మునుపటితో పోల్చితే కరోనా ఉధృతి బాగా తగ్గింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. 
 
సచివాలయంలో కరోనా ఆంక్షలను ఎత్తివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. అన్ని శాఖల కార్యదర్శులు కార్యాలయానికి రావాలని ఆదేశించింది. ఇకపై సచివాలయం నుంచే విధులు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ స్పష్టం చేశఆరు. ఐఏఎస్ అధికారులకు కూడా బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments