Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కొలిక్కివచ్చిన పీఆర్సీ - మరికొద్దిసేపట్లో సీఎం జగన్ ప్రకటన

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (15:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో వేయి కళ్లతో ఎదురు చూస్తున్న పీఆర్సీ ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో పీఆర్సీ అమలుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం ఓ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఇప్పటికే ఉద్యోగులకు పీఆర్టీ ఎంత ఇవ్వాలన్న అంశంపై కమిటీ ఓ నివేదికను తయారుచేసింది. ఈ నివేదికపై ముఖ్యమంత్రి జగన్ మంత్రులతో పాటు.. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం పీఆర్సీ అమలు సాధ్యమా లేదా అనే అంశంపై చర్చించి, ఓ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 
 
ఈ క్రమంలో పీఆర్సీపై సీఎం జగన్ ఒక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రకటన సోమవారం సాయంత్రానికి వెలువడవచ్చని ప్రభుత్వ వర్గాల సమాచారం. కాగా, పీఆర్సీ అమలు కోసం గత కొద్ది రోజులుగా ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments