Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి 12 గంటల వరకు దుకాణాలు... ఏపీ సర్కారు అనుమతి

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (16:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో మంచి నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఆహార దుకాణాలు అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. అయితే, బార్ అండ్ రెస్టారెంట్లకు మాత్రం ఇది వర్తించదు. ఇతర అన్ని రకాల దుకాణాలు ఉదయం 5 గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచివుంచుకోవచ్చు.
 
కాగా, కోవిడ్ ఆంక్షల కారణంగా ఈ దుకాణాలన్నీ రాత్రి 10.30 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచేలా ఆదేశించింది. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడటంతో ఈ నిబంధనను తొలగించి అర్థరాత్రి 12.30 గంటల వరకు తెరిచి ఉంచేలా అనుమతి ఇచ్చింది. ఏపీ హోటల్స్ అసోసియేషన్స్ వినతి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments