Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజ‌య‌వాడ‌కు చేరుకున్న గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్

Webdunia
బుధవారం, 30 మార్చి 2016 (12:54 IST)
ఉభ‌య రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ విజ‌య‌వాడ‌కు చేరుకున్నారు. ఆయ‌న ఈ ఉద‌యం ఇంద్ర‌కీలాద్రిపై క‌న‌కదుర్గ‌మ్మను ద‌ర్శించుకున్నారు.  ఆల‌య మ‌ర్యాద‌ల‌తో గ‌వ‌ర్న‌ర్‌కు దేవాదాయ‌శాఖ అధికారులు, దుర్గ‌గుడి వేద పండితులు స్వాగ‌తం ప‌లికారు.
 
అమ్మ‌వారి ద‌ర్శ‌నం అనంత‌రం ఆశ్వీర్వ‌చ‌నం ప‌లికారు. విజ‌య‌వాడ‌లోని ఆంధ్ర ల‌యోలా కాలేజీ స్నాత‌కోత్స‌వంలో గ‌వ‌ర్న‌ర్ పాల్గొంటున్నారు. అనంత‌రం ఆయ‌న హైద‌రాబాదుకు ప‌య‌న‌మ‌వుతారు.

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

అమ్మాయిలు షీ సేఫ్ యాప్‌తో సేఫ్‌గా ఉండాలి: కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments