Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలిండియా సివిల్ సర్వీసెస్ అథ్లెటిక్స్ మీట్ లో తెలుగు తేజాలు

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (11:57 IST)
హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ స్టేడియంలో జరిగిన ఆలిండియా సివిల్ సర్వీసెస్ అథ్లెటిక్స్ మీట్- 2020-21లో ,  ఆంద్రప్రదేశ్ క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభను కనపరిచారు. ఇందులో ఎం.తిమ్మరాజప్ప లాంగ్ జంప్ క్రీడలో స్వర్ణ పతాకం, 100 మీటర్ల అంశంలో రాజతపతకం సాధించాడు. చెన్నకేసవరెడ్డి 800 మీటర్ల విభాగంలో రజతం 400 మీటర్ల విభాగంలో కాంస్యం సాధించారు. తిరుమలరావు (ఓపెన్ విభాగంలో) లాంగుజంప్ లో కాంస్య పతకం. మాధవి షాట్ ఫుట్ లో కాంస్యం సాధించారు.

ఆంద్రప్రదేశ్ క్రీడాకారులు.. ఇన్ని (6)పతకాలు సాధించడం ఇదే మొదటిసారి. బి.సుజాత సెక్షన్ ఆఫీసర్.  ఏపీ సెక్రటేరియట్  కోచ్ సారథ్యంలో అద్భుతమైన ప్రదర్శన కనపరిచారు. కోచ్ సుజాత అద్వర్యంలో పతకాలు సాధించడంతో పాటు ఎంతో అభినందనీయం. ఇదే ఉత్సాహంతో రాబోవు ఆలిండియా సివిల్ సర్వీసెస్ అథ్లెటిక్స్ మీట్- 2021-22 లో సుజాత ఆధ్వర్యంలో మరిన్ని పతకాలు సాధించాలని టీం మేనేజర్ కిషోర్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments