Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుణమాఫీ నిధుల కోసం ఎర్రచందనం వేలం వేస్తారా...?

Webdunia
మంగళవారం, 22 జులై 2014 (19:48 IST)
ఇప్పటికే ప్రతి రైతు కుటుంబానికీ లక్షా 50 వేల రూపాయల రుణమాఫీ ప్రకటించిన చంద్రబాబు నిధుల సమీకరణ పనిలో పడ్డారు. రుణమాఫీ అమలుచేయడం కోసం నిధుల సమీకరణకు సుజనా చౌదరి నేతృత్వంలో ఓ కమిటీ వేస్తున్నారంటూ ఓ పక్క ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి నిధుల సమీకరించాలని కమిటీ తొలుత భావించినా, ప్రస్తుతానికి  ఆ  పనిచేయకుండా ఎర్రచందనాన్ని వేలం వేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నట్టు సమాచారం.
 
ప్రభుత్వం అందుకు సంబంధించిన కసరత్తు కూడా చేస్తోంది. ఎర్రచందనం నిల్వలు ఎక్కడెక్కడున్నాయి. వాటి విక్రయం ఎలా చేయాలి. ఎప్పుడు టెండర్లు పిలవాలి అనే విషయాన్ని పరిశీలించడం కోసం ముగ్గురు అధికారులను కూడా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిందంటున్నారు. ఇప్పటికే వారు కడప, తిరుపతి, రాజంపేట ప్రాంతాల్లో నిలువ ఉంచిన ఎర్రచందనాన్ని పరిశీలించారట. 10 రోజుల్లో టెండర్లు పిలిచే అవకాశం ఉంటుందని సమాచారం.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments